కుంతీ , కర్ణుడు , పండు రాజుతో వివాహము
1 . కుంతీ అసలు పేరు పృథ , యాదవరాజు శూరుడు కి పెద్ద కూతురు , శూరుడు యొక్క కజిన్ ఐన కుంతిభోజుడు కు సంతానం లేక పొతే అక్కడ పెరుగుతోంది
- దుర్వాస మునికి భోజనం పెట్టింది , సంతృప్తి తో అతను ఈమెకు ఎవరితో కావాలంటే వారితో సంతానం కలిగే వారము ఇచ్చాడు ..
- సూర్యుడి తో కర్ణుడిని కన్నది , కానీ నదిలో వదిలేసింది
- పండు రాజు తో వివాహం ఐంది
- పాండు రాజు ఒక బ్రాహ్మణా దంపతులను అడవిలో చాపాడు కనుక శాపం కలిగింది
- అప్పటినుండి అతను రాజ్య భారం వదిలేసి అరణ్యం వెళ్ళాడు కుంతీ మాద్రి తో
- కుంతీ యొక్క వారముతో ఐదు గురిని కన్నాడు .. పాండవులను
- తరువాత చనిపోయాడు , మాద్రి అగ్నిలో దూకేసింది
- పాండు రాజు చనిపోయాక అతని భార్య కుంతీ పిల్లలతో హస్తినాపురం వచ్చింది
No comments:
Post a Comment